Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనా నెహ్వాల్‌కు అరుదైన గౌరవం: పీవీ సింధుకు డెన్మార్క్ ఓపెన్ ద్వారా బలపరీక్ష

హైదరాబాదీ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ(ఐఓసీ) అథ్లెట్స్‌ కమిషన్‌లో సైనా నెహ్వాల్‌కు సభ్యత్వం కల్పించినట్లు ఐఓసీ అధ్యక్షుడు థామస్

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (18:53 IST)
హైదరాబాదీ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ(ఐఓసీ) అథ్లెట్స్‌ కమిషన్‌లో సైనా నెహ్వాల్‌కు సభ్యత్వం కల్పించినట్లు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బచ్ స్పష్టం చేశారు. ఏంజిలో రుగీరో అధ్యక్షతను ఈ కమిటీ ఎన్నికైంది. ఈ కమిటీలో 9 మంది ఉపాధ్యక్షులు, పది మంది సభ్యులు ఉంటారు. వీరి మొదటి సమావేశం నవంబర్ 6వ తేదిన జరగనుంది.
 
గాయం కారణంగా చాలా కాలం ఆటకు దూరమైన సైనా.. మోకాలి శస్త్రచికిత్స అనంతరం ఇటీవలే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. సైనా నియామకంపై భారత బ్యాడ్మింటన్ సమాఖ్య సభ్యులు, ఆమె తండ్రి హర్‌వీర్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు.
 
ఇదిలా ఉంటే.. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి భారత కీర్తి ప్రతిష్ఠలను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన పీవీ సింధు దాదాపు రెండు నెలల విరామం తరువాత మళ్లీ రాకెట్ పట్టింది. డెన్మార్క్ ఓపెన్‌లో సిందూ ఐదో సీడ్‌గా బరిలోకి దిగింది. చైనా క్రీడాకారిణులతో తలపడనున్న పీవీ సింధుకు ఇది బలపరీక్ష కానుందని క్రీడా పండితులు అంటున్నారు. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments