Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ : సింగిల్స్‌ క్వార్టర్స్‌లోకి ఎంట్రీ!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (14:03 IST)
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పురుషుల విభాగంలో పారుపల్లి కశ్యప్ కూడా క్వార్టర్స్ బెర్తును ఖరారు చేసుకున్నాకు. 
 
సిరీస్ ప్రారంభం నుంచే సంచలన ఆటతీరుతో ముందుకెళుతున్న కశ్యప్, గురువారం రాత్రి జరిగిన పోటీలో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ తియాన్ హౌవీని 21-19, 21-18తో వరుస గేముల్లో మట్టి కరిపించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్, స్కాట్లాండ్ కు చెందిన కిర్ స్టీ గిల్మోర్ ను ఓడించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments