Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాడ్రిడ్ ఓపెన్ డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన బోపన్న జోడీ!

Webdunia
సోమవారం, 9 మే 2016 (15:23 IST)
మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను నిలబెట్టుకోవడంలో బోపన్న జంట విఫలమైంది. తద్వారా రన్నరప్‌గా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జోడీ 4-6, 6-7 (5/7)తో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)-హొరియా టెకావ్ (రుమేనియా) జోడీ చేతిలో పరారైంది. 
 
దాదాపు 71 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో బోపన్న జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించింది. ఓ డబుల్ ఫాల్ట్ చేసింది. దీంతో రోజర్.. టెకావ్ జోడీ ఖంగుతింది. రన్నరప్‌గా నిలిచిన బోపన్న జోడీకి 1,38,400 యూరోల (రూ. కోటీ 5 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఆద్యంతం మెరుగ్గా రాణించినప్పటికీ.. టెకావ్ జంటకు గట్టిపోటినివ్వలేకపోయింది. దీంతో ఈ పోటీలో బోపన్న జోడీ రన్నరప్‌గానే మిగిలిపోయింది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments