Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలింపిక్స్‌లో భారత్ బోణీ: కాంస్యంతో మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ అదుర్స్

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో భారత్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. మహిళల రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో సాక్షి మాలిక్ కాంస్య పతకంతో భారత్‌కు తొలి పతకాన్ని సంపాదించిపెట్టింది.

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (14:13 IST)
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో భారత్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. మహిళల రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో సాక్షి మాలిక్ కాంస్య పతకంతో భారత్‌కు తొలి పతకాన్ని సంపాదించిపెట్టింది. కిర్జిస్తాన్ క్రీడాకారిణి టైనీ బెకోవాను మట్టికరిపించిన సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా రికార్డు సృష్టించింది. మొత్తం ఆరు నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో… మొదటి మూడు నిమిషాల్లో సాక్షి 0-3తో వెనుకంజలో నిలిచింది.
 
సెకండాఫ్‌లో పుంజుకున్న సాక్షి నాలుగో నిమిషంలో వరుసగా నాలుగు పాయింట్లు సాధించి, ఆపై చివరి సెకన్లలో మరో మూడు పాయింట్లు సాధించి.. 7-5తో గెలుపును నమోదు చేసుకుంది. ఇకపోతే.. రియోలో స్వర్ణం గెలిచిన సాక్షి మాలిక్‌కు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా  సమంత సాక్షి మాలిక్‌కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments