Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలింపిక్స్‌లో భారత్ బోణీ: కాంస్యంతో మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ అదుర్స్

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో భారత్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. మహిళల రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో సాక్షి మాలిక్ కాంస్య పతకంతో భారత్‌కు తొలి పతకాన్ని సంపాదించిపెట్టింది.

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (14:13 IST)
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో భారత్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. మహిళల రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో సాక్షి మాలిక్ కాంస్య పతకంతో భారత్‌కు తొలి పతకాన్ని సంపాదించిపెట్టింది. కిర్జిస్తాన్ క్రీడాకారిణి టైనీ బెకోవాను మట్టికరిపించిన సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా రికార్డు సృష్టించింది. మొత్తం ఆరు నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో… మొదటి మూడు నిమిషాల్లో సాక్షి 0-3తో వెనుకంజలో నిలిచింది.
 
సెకండాఫ్‌లో పుంజుకున్న సాక్షి నాలుగో నిమిషంలో వరుసగా నాలుగు పాయింట్లు సాధించి, ఆపై చివరి సెకన్లలో మరో మూడు పాయింట్లు సాధించి.. 7-5తో గెలుపును నమోదు చేసుకుంది. ఇకపోతే.. రియోలో స్వర్ణం గెలిచిన సాక్షి మాలిక్‌కు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా  సమంత సాక్షి మాలిక్‌కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... జ్యోతి మల్హోత్రా ల్యాప్‌టాప్‌ అంత సమాచారం ఉందా?

క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు: ట్రంప్ ఉద్దేశ్యం ఇండియన్స్‌ను ఇంటికి పంపించడమేనా?!!

Nara Lokesh: మహానాడు వీడియోను షేర్ చేసిన నారా లోకేష్ (video)

కర్నాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల బహిష్కరణ వేటు

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. నైరుతి రుతుపవనాలకు తోడు అల్పపీడనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

తర్వాతి కథనం
Show comments