Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలింపిక్స్.. అథ్లెట్లకు అందుబాటులో భారతీయ వంటకాలు: గుప్తా క్లారిటీ

లండన్‌లో ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న ఒలింపిక్ పోటీల్లో భారత్ నుంచి సుమారు వంద మందికిపైగా అథ్లెట్లు పోటీపడుతున్నారు. అయితే 2012 విశ్వక్రీడల్లో శాకాహారం దొరకక భారత్ అథ్లెట్లు తీవ్ర ఇబ

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (09:35 IST)
లండన్‌లో ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న ఒలింపిక్ పోటీల్లో భారత్ నుంచి సుమారు వంద మందికిపైగా అథ్లెట్లు పోటీపడుతున్నారు. అయితే 2012 విశ్వక్రీడల్లో శాకాహారం దొరకక భారత్ అథ్లెట్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అదే పరిస్థితి పునరావృతం కాకుండా రియో ఒలింపిక్స్‌లో చర్యలు తీసుకోవాల్సిందిగా భారత్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అక్కడి ఆహారం తమ అథ్లెట్ల ప్రదర్శనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకూడదని ముందే నిర్వాహకులకు లేఖ రాశామని రియో ఒలింపిక్స్‌ భారత చీఫ్‌ డి మిషన్‌ రాఖేష్‌ గుప్తా తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో లండన్ ఒలింపిక్స్ సందర్భంగా భారత అథ్లెట్ల ఆహార విషయంలో ఎలాంటి సమస్యలు ఉండవని నిర్వాహకులు అంటున్నారు. ఒలింపిక్‌ గ్రామంలో భారతీయ వంటకాలు అందుబాటులో ఉంటాయని రియో నిర్వాహకులు తెలిపారు. అంతేగాకుండా తమకు రియో ఒలింపిక్స్‌ నిర్వాహక కమిటీ నుంచి స్పష్టమైన హామీ లభించిందని గుప్తా చెప్పుకొచ్చారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments