Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాప కనిపించలేదు.. తల్లి ఆవేదన.. మ్యాచ్ ఆపేసిన రఫెల్ నాదల్.... నిజమేనా?

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (15:26 IST)
స్పెయిల్ బుల్ రఫెల్ నాదల్ మానవత్వాన్ని చాటుకున్నాడు. తాను టెన్నిస్ ఆడుతున్న మైదానంలో పాప కనిపించలేదనే అలజడి మొదలు కావడంతోనే మ్యాచ్ ఆపేశాడు. ఆ పాప తిరిగి తల్లిని చేరేదాక నాదల్ కోర్టులో అలానే నిల్చుండిపోయాడు. ఈ ఘటన మల్లోర్కాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్, సహచర ఆటగాడు సిమోన్ సోల్బాస్‌ల జోడి మల్లోర్కాలో బుధవారం ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడటానికి సిద్ధమైంది. 
 
సర్వీస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంతలోనే అలజడి. తన పాప కనిపించడం లేదంటూ ఓ తల్లి ఆవేదన చెందింది. ఆ పాప కోసం స్టేడియం అంతా కలియ తిరుగుతుంది. ఆ పాపం కోసం వెతుకుతోంది. 
 
అయితే సాధారణంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో చోటు చేసుకునే సందడిని ఆటగాళ్లు పట్టించుకోరు. కానీ రఫెల్ మ్యాచ్‌ను ఆపేశాడు. ఆ తల్లి పాపకోసం పడుతున్న బాధను తనకు జరిగిన నష్టంగా భావించిన నాదల్ స్టేడియం వైపే తన దృష్టిని కేంద్రీకరించాడు. పాప దొరికేదాకా మ్యాచ్‌ను ఆపేశాడు. తద్వారా మానవత్వం చాటుకున్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments