Webdunia - Bharat's app for daily news and videos

Install App

పి.వి.సింధుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘ‌న స్వాగ‌తం

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (16:53 IST)
భార‌త దేశ ఖ్యాతిని ఇనుమ‌డిస్తూ, టోక్యోలో కాంస్య ప‌త‌కాన్ని సాధించిన బ్యాడ్మంట‌న్ క్రీడాకారిణి పి.వి.సింధుకు అభిమానం వెల్లువెత్తుతోంది. టోక్యో నుంచి భార‌త్ కు తిరిగి వ‌చ్చిన తెలుగు తేజం సింధుకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.

ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పి వి సింధుకు ఢిల్లీ విమానాశ్రయంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, విమానాశ్రయ అధికారులు, క్రీడా శాఖ, బ్యాడ్మింటన్ అకాడమీ అధికారులు స్వాగ‌తం ప‌లికారు. సింధుకు అభినంద‌న‌లు తెలిపి, రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున న‌గ‌దు పుర‌స్కారాన్ని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

Pawan Kalyan: పోలీసు సిబ్బంది కూడా అదే స్థాయిలో అప్రమత్తంగా వుండాలి: పవన్

హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయ్ : కోల్‌కతా వెల్లడి

Teenage boy: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.. వడదెబ్బతో మృతి

స్వర్ణదేవాలయంపై పాక్ దాడికి యత్నం : చరిత్రలోనే లైట్లు ఆఫ్ చేసిన వైనం!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

తర్వాతి కథనం
Show comments