థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ నుంచి పీవీ సింధు అవుట్

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (15:37 IST)
థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ టోర్నమెంట్‌ నుంచి భారత స్టార్ షట్లర్‌ పీవీ సింధు వైదొలగనుంది. అక్టోబర్‌లో డెన్మార్క్‌లో జరుగనున్న ఈ టోర్నీ నుంచి ఆమె తప్పుకోనుంది. వ్యక్తిగత కారణాలతోనే సింధు ఈ టోర్నీకి దూరమవుతుందని ఆమె తండ్రి పీవీ రమణ మీడియాకు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం డెన్మార్క్‌లోని ఆర్హాస్ నగరంలో అక్టోబర్ 3 నుంచి 11 వరకు థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ టోర్నీ జరుగనుంది.
 
రాబోయే మరో రెండు టోర్నమెంట్‌లకు కూడా సింధు తన ఎంట్రీలను పంపనుందని, అయితే అప్పటి పరిస్థితులను బట్టి ఆ టోర్నీల్లో ఆడాలా, వద్దా అనే విషయాన్ని నిర్ణయించుకోనున్నదని రమణ తెలిపారు. అయితే డెన్మార్క్‌లోని ఓడెన్స్‌లో జరుగనున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ సూపర్ 750 టూర్ ఇవెంట్లలో సింధు పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bullet Train To Amaravati: అమరావతికి బుల్లెట్ రైలు.. రూ.33వేల కోట్ల ఖర్చు

మొంథా ఎఫెక్ట్: భారీ వర్షాలు అవుసలికుంట వాగు దాటిన కారు.. కారులో వున్న వారికి ఏమైంది? (video)

మొంథా తుఫాను ఎఫెక్ట్ : తెలంగాణలో 16 జిల్లాలు వరద ముప్పు హెచ్చరిక

పౌరసత్వం సవరణ చట్టం చేస్తే కాళ్లు విరగ్గొడతా : బీజేపీ ఎంపీ హెచ్చరిక

రోడ్డు ప్రమాదానికి గురైన నెమలి, దాని ఈకలు పీక్కునేందుకు ఎగబడ్డ జనం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిత్రంలో అవకాశం వచ్చిందా? మాళవికా మోహనన్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

తర్వాతి కథనం
Show comments