Webdunia - Bharat's app for daily news and videos

Install App

మకావు ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేత పీవీ సింధు

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2015 (16:33 IST)
మకావు ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా పీవీ సింధు నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్ పోటీలో ఆమె తన ప్రత్యర్థి జపాన్‌కు చెందిన క్రీడాకారిణి మిథానీపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి భారత కీర్తి ప్రతిష్టలను మరింతగా పెంచింది. ఆట మూడు సెట్లు సాగినప్పటికీ, తాను గెలిచిన రెండు సెట్లలో పూర్తి ఆధిపత్యం చూపిన సింధు 21-9, 21-23, 21-14 తేడాతో గెలిచింది. మకావు ఓపెన్ టైటిల్ ను గెలుచుకోవడం సింధుకు ఇది మూడోసారి కావడం విశేషం. 
 
కాగా, మకావు ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా నిలవడం పట్ల పలువురు క్రీడా, సినీ రంగ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ ద్వారా ఆమెకు తమ అభినందనల సందేశాలను ట్వీట్‌ చేశారు. ఆమెకు అభినందనలు తెలిపిన వారిలో హైదరాబాదీ మాజీ క్రికెటర్‌ వి.వి.ఎస్‌.లక్ష్మణ్‌, ఎంపీ నవీన్‌ జిందాల్‌, నటి తాప్సి, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప తదితరులు తమ సందేశాలను ట్వీట్‌ చేశారు. 

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

Show comments