Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగపూర్ ఓపెన్ ఫైనల్‌లోకి పీవీ సింధు.. అది జరిగితే..?

Webdunia
శనివారం, 16 జులై 2022 (13:08 IST)
భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు సింగపూర్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ చేరుకుంది. జపాన్‌ అమ్మాయి సయినా కవాకమితో జరిగిన సెమీస్‌లో 21-15, 21-7 తేడాతో విజయం సాధించింది. 
 
తక్కువ ర్యాంకు ప్రత్యర్థిని కేవలం 31 నిమిషాల్లోనే ఇంటికి పంపించేసింది. స్వర్ణం సాధిస్తే 2022లో సింధు ఖాతాలో తొలి సూపర్‌ 500 టైటిల్‌ పడుతుంది.
 
కవాకమినితో పోరుకు సింధు మల్లగుల్లాలు పడింది. వీరిద్దరూ గతంలో తలపడిన రెండు మ్యాచుల్లోనూ తెలుగు తేజానిదే పైచేయి. సెమీస్‌లోనూ ఆమె అదే జోరు ప్రదర్శించింది. 
 
వరుస స్మాష్‌లతో చెలరేగింది. కానీ రెండో గేమ్‌లో కవాకమి తేలిపోయింది. షటిల్‌పై నియంత్రణ లేకపోవడంతో 0-5తో వెనకబడింది.
 
సింధు అదే పనిగా ర్యాలీలు ఆడించి ప్రత్యర్థిని దెబ్బతీసింది. తప్పులు చేసేలా ఉసిగొల్పింది. 11-4తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరు కొనసాగించి 17-5తో విజయానికి చేరువైంది. 21-7తో గేమ్‌తో పాటు మ్యాచునూ ముగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

తర్వాతి కథనం
Show comments