Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా బ్యాడ్మింటన్: పీవీ సింధు- అజయ్ జయరాం గెలుపు.. సైనా ఓటమి

ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ తొలి రౌండ్‌లో షట్లర్ పీవీ సింధు విజయం సాధించింది. కానీ మరో షట్లర్ సైనా నెహ్వాల్ పరాజయం పాలైంది. నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు ఇండోనేషియా అన్‌సీడెడ్‌ క్రీడాకారిణ

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (16:55 IST)
ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ తొలి రౌండ్‌లో షట్లర్ పీవీ సింధు విజయం సాధించింది. కానీ మరో షట్లర్ సైనా నెహ్వాల్ పరాజయం పాలైంది. నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు ఇండోనేషియా అన్‌సీడెడ్‌ క్రీడాకారిణి దినార్‌ అయుస్టీన్‌పై 21-8, 21-18 తేడాతో గెలుపొందింది. తొలి సెట్‌ను సులభంగా గెలుచుకున్న సింధు రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటనను ఎదుర్కొంది. 
 
అయినప్పటికీ ప్రత్యర్థి షాట్లను ధీటుగా ఎదుర్కొన్న సింధు 31నిమిషాల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. కానీ ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన భారత క్రీడాకారిణి సైనా తొలి రౌండ్లో జపాన్‌ క్రీడాకారిణి సయాక సాటో చేతిలో 21-19, 16-21, 18-21తేడాతో ఓడిపోయింది. తద్వారా ఈ టోర్నీ నుంచి సైనా నిష్క్రమించింది.
 
పురుషుల సింగిల్స్‌లో అజయ్‌ జయరాం 21-18, 18-21, 21-19తేడాతో చైనా క్రీడాకారుడు తియాన్‌పై విజయం సాధించి రెండో రౌండ్‌కి దూసుకెళ్లాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో ప్రణవ్‌-సిక్కిరెడ్డి జోడీ 15-21, 21-14, 16-21తేడాతో చైనా జోడీ జెంగ్‌-చెన్‌ చేతిలో పరాజయం పాలైంది.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments