Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింధు, సాక్షి, దీపలకు రాష్ట్రపతి చేతులు మీదుగా ఖేల్ రత్న అవార్డులు

భారతదేశ క్రీడా పురస్కారాల్లో అత్యున్నతమైన ఖేల్ రత్న పురస్కారాలను పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ అందుకున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయా క్రీడల్లో రాణించిన వారికి ఢిల్లీలో ఖేల్ రత్న పురస్కార అవార్డుల కార్యక్రమం జరిగింది.

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (22:07 IST)
భారతదేశ క్రీడా పురస్కారాల్లో అత్యున్నతమైన ఖేల్ రత్న పురస్కారాలను పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ అందుకున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయా క్రీడల్లో రాణించిన వారికి ఢిల్లీలో ఖేల్ రత్న పురస్కార అవార్డుల కార్యక్రమం జరిగింది. 
 
రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తెలుగుతేజం బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధుతోపాటు రెజ్ల‌ర్ సాక్షి మాలిక్‌, జిమ్నాస్ట్ దీపా క‌ర్మాక‌ర్‌, షూట‌ర్ జీతూ రాయ్‌లకు రాజీవ్ గాంధీ ఖేల్‌ర‌త్న అవార్డులను ప్రదానం చేశారు. వీరందరికీ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం జరిగింది. ఖేల్‌రత్న విజేతలకు పతకం, ప్రశంసా పత్రంతో పాటు రూ.7.5 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేశారు. బహుమతి కార్యక్రమానికి సింధు కోచ్ పుల్లెల గోపీచంద్‌తో పాటు ఆమె తల్లిదండ్రులు హాజరయ్యారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments