Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ షూటింగ్ : భారత్‌కు ఊరట.. కాంస్యం కైవసం

Webdunia
గురువారం, 18 సెప్టెంబరు 2014 (20:45 IST)
ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఇప్పటి వరకూ పేలమైన ప్రదర్శనలతో నీరుగారిపోయిన భారత్‌కు ఊరట లభించింది. 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టోల్ ఈవెంట్‌లో యువ షూటర్ ప్రదీప్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ముగ్గురు సభ్యులతో కూడిన భారత జట్టు ఈ విభాగంలో నాలుగో స్థానంలో నిలవడంలో అతని కీలక పాత్ర పోషించాడు.
 
పురుషుల 50 మీటర్ల పిస్టోల్ ఈవెంట్‌లో జితూ రాయ్ రజత పతకాన్ని సాధించగా, ప్రదీప్ రెండో పతకాన్ని అందించాడు. స్టార్ షూటర్లు నిరాశ పరచగా ప్రదీప్ పతకం సాధించడం విశేషం.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments