Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రొ కబడ్డీ లీగ్‌: పింకి ఫాంథర్స్‌ను చిత్తుచేసిన పట్నా.. టైటిల్ విజేతగా పైరేట్స్!

ప్రొ కబడ్డీ లీగ్‌కు ఆదివారం రాత్రితో తెరపడింది. నెల రోజులకు పైగా సందడి చేసిన ఈ లీగ్ హైదరాబాదులోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన లీగ్ ఫైనల్లో పింక్ ఫాంథర్స్‌ను చిత్తుచేసిన

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2016 (16:05 IST)
ప్రొ కబడ్డీ లీగ్‌కు ఆదివారం రాత్రితో తెరపడింది. నెల రోజులకు పైగా సందడి చేసిన ఈ లీగ్ హైదరాబాదులోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన లీగ్ ఫైనల్లో పింక్ ఫాంథర్స్‌ను చిత్తుచేసిన పట్నా పైరేట్స్ టైటిల్‌ను గెలుచుకుంది.

వెరసి పట్నా పైరేట్స్ వరుసగా రెండోసారి విజేతగా నిలిచింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 37-29 పాయింట్ల తేడాతో పైరేట్స్ చేతిలో పాంథర్స్ చిత్తైంది. 
 
మ్యాచ్ ప్రారంభంలో సత్తా చాటిన పింక్ పాంథర్స్ చివరలో మాత్రం చేతులెత్తేసింది. సింగిల్ మ్యాచ్‌లో ఏకంగా 16 పాయింట్లను సాధించిన పైరేట్స్ ఆటగాడు పర్దీప్ నర్వాల్ తన జట్టు గెలుపులో కీలక భూమిక పోషించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

తర్వాతి కథనం
Show comments