Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌ వినేష్ ఫోగట్ రికార్డ్

ఐవీఆర్
మంగళవారం, 6 ఆగస్టు 2024 (23:31 IST)
వినేష్ ఫోగట్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి మహిళా రెజ్లర్‌‌గా ఆమె రికార్డు సృష్టించారు. మహిళల 50 కేజీల విభాగం సెమీఫైనల్లో ఆమె 5-0తో క్యూబాకు చెందిన లోపెజ్ గుజ్మాన్‌ను ఓడించింది. తొలి రౌండ్ వరకు వినేష్ 1-0తో ముందంజలో ఉన్నారు. ఒలింపిక్స్‌ క్రీడల్లో ఫైనల్‌ చేరిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా వినేష్‌ ఫోగట్‌ నిలిచింది. ఈ ఫీట్‌ను ఇంతకుముందు ఎవరూ చేయలేకపోయారు.
 
గాయం కారణంగా రియో ​​ఒలింపిక్స్ నుంచి వైదొలిగి, ఆపై టోక్యో ఒలింపిక్స్‌లో 16వ రౌండ్‌లో నిష్క్రమించిన వినేష్ ఈ ఏడాది తన ప్రతిభను ప్రపంచానికి చాటారు. తన తొలి మ్యాచ్‌లో, క్వార్టర్స్‌లో వినేష్ 3-2తో నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయినటువంటి టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత సుసాకిని ఓడించింది. ఆపై క్వార్టర్ ఫైనల్స్‌లో 7-5తో ఒక్సానాను ఓడించింది. ఇప్పుడు సెమీ ఫైనల్‌లో 5-0తో ఫైనల్‌కు చేరుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్టిస్ ఘోష్ కమిషన్‌ ముందుకు మాజీ సీఎం కేసీఆర్.. అరెస్టు తప్పదా?

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కవిత.. తండ్రిని చూసి భావోద్వేగం.. కాళేశ్వరం విచారణకు కేసీఆర్

వరకట్నంగా కిడ్నీ అడిగిన అత్తమామలు... నిరాకరించిన కోడలిపై దాడి...

శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు మరోమారు బ్రేక్...

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు : ఆ ఒక్క తప్పుతో ప్లాన్ మొత్తం మటాష్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

తర్వాతి కథనం
Show comments