Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌ వినేష్ ఫోగట్ రికార్డ్

ఐవీఆర్
మంగళవారం, 6 ఆగస్టు 2024 (23:31 IST)
వినేష్ ఫోగట్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి మహిళా రెజ్లర్‌‌గా ఆమె రికార్డు సృష్టించారు. మహిళల 50 కేజీల విభాగం సెమీఫైనల్లో ఆమె 5-0తో క్యూబాకు చెందిన లోపెజ్ గుజ్మాన్‌ను ఓడించింది. తొలి రౌండ్ వరకు వినేష్ 1-0తో ముందంజలో ఉన్నారు. ఒలింపిక్స్‌ క్రీడల్లో ఫైనల్‌ చేరిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా వినేష్‌ ఫోగట్‌ నిలిచింది. ఈ ఫీట్‌ను ఇంతకుముందు ఎవరూ చేయలేకపోయారు.
 
గాయం కారణంగా రియో ​​ఒలింపిక్స్ నుంచి వైదొలిగి, ఆపై టోక్యో ఒలింపిక్స్‌లో 16వ రౌండ్‌లో నిష్క్రమించిన వినేష్ ఈ ఏడాది తన ప్రతిభను ప్రపంచానికి చాటారు. తన తొలి మ్యాచ్‌లో, క్వార్టర్స్‌లో వినేష్ 3-2తో నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయినటువంటి టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత సుసాకిని ఓడించింది. ఆపై క్వార్టర్ ఫైనల్స్‌లో 7-5తో ఒక్సానాను ఓడించింది. ఇప్పుడు సెమీ ఫైనల్‌లో 5-0తో ఫైనల్‌కు చేరుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ ఇండియా విమానం తోకలో బైటపడిన ఎయిర్ హోస్టెస్ మృతదేహం

బీజేపీ నేత మాధవి లత ఎలైట్ హిల్స్ అపార్ట్‌మెంట్ వివాదం.. ఏం జరిగింది?

Priyanka Gandhi గాజాలో అలా జరుగుతుంటే.. మోదీ సర్కారు ఇలా ప్రవర్తిస్తే ఎలా? ప్రియాంక గాంధీ

సింధూర్ పెడుతుండగా వణికిన వరుడు చేయి, పెళ్లి రద్దు చేసిన వధువు

Nara Lokesh: తల్లికి వందనం పథకంలో రెండు వేలు నా జేబులో పడ్డాయా? నిరూపించకపోతే? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

తర్వాతి కథనం
Show comments