Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలేకు కాంస్యం

సెల్వి
గురువారం, 1 ఆగస్టు 2024 (16:27 IST)
Shooter Swapnil Kusale
భారత షూటర్ స్వప్నిల్ కుసాలే తొలిసారిగా ఒలింపిక్ కాంస్యాన్ని కైవసం చేసుకున్నాడు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో కాంస్యం గెలవడం ద్వారా గురువారం జరుగుతున్న పారిస్ గేమ్స్‌లో దేశం మొత్తం మూడు పతకాలను సొంతం చేసుకుంది. 
 
ఎనిమిది షూటర్ల ఫైనల్‌లో కుసాలే 451.4 పాయింట్లతో విజయం సాధించాడు. ఇక 28 ఏళ్ల మను భాకర్ అద్భుత ప్రదర్శన కారణంగా భారత్‌కు తొలి పతకం వచ్చింది.
 
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ కాంస్యంతో పాటు సరబ్జోత్ సింగ్ రాణించారు. భారత్‌కు ఇప్పటివరకు వచ్చిన మూడు పతకాలు షూటింగ్ ఈవెంట్‌లలో వచ్చినవే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments