Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలేకు కాంస్యం

సెల్వి
గురువారం, 1 ఆగస్టు 2024 (16:27 IST)
Shooter Swapnil Kusale
భారత షూటర్ స్వప్నిల్ కుసాలే తొలిసారిగా ఒలింపిక్ కాంస్యాన్ని కైవసం చేసుకున్నాడు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో కాంస్యం గెలవడం ద్వారా గురువారం జరుగుతున్న పారిస్ గేమ్స్‌లో దేశం మొత్తం మూడు పతకాలను సొంతం చేసుకుంది. 
 
ఎనిమిది షూటర్ల ఫైనల్‌లో కుసాలే 451.4 పాయింట్లతో విజయం సాధించాడు. ఇక 28 ఏళ్ల మను భాకర్ అద్భుత ప్రదర్శన కారణంగా భారత్‌కు తొలి పతకం వచ్చింది.
 
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ కాంస్యంతో పాటు సరబ్జోత్ సింగ్ రాణించారు. భారత్‌కు ఇప్పటివరకు వచ్చిన మూడు పతకాలు షూటింగ్ ఈవెంట్‌లలో వచ్చినవే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తర భారతదేశంలో భారీ వర్షం భయంకరమైన విధ్వంసం: వైష్ణోదేవి భక్తులు ఐదుగురు మృతి

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

తర్వాతి కథనం
Show comments