Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిస్ 2024 ఒలింపిక్స్‌: భారత్‌కు రెండో పతకం.. మెరిసిన మను

సెల్వి
మంగళవారం, 30 జులై 2024 (14:27 IST)
Paris Olympics 2024
పారిస్ 2024 ఒలింపిక్స్‌లో భారతదేశం తన రెండవ పతకాన్ని కైవసం చేసుకుంది. షూటింగ్ జంట మను భాకర్- సరబోత్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. వీరిద్దరూ 16-10 స్కోర్‌తో దక్షిణ కొరియా జట్టును ఓడించి, దేశానికి గర్వకారణంగా నిలిచి భారత్‌ పతకాల పట్టికలో అద్భుత ప్రతిభతో ర్యాంకును మెరుగుపరుచుకున్నారు.
 
ఒకే ఒలింపిక్ ఎడిషన్‌లో దేశానికి రెండు పతకాలు సాధించిపెట్టిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న మను భాకర్‌కు ఈ విజయం ప్రతిష్టాత్మకంగా నిలిచింది. అంతకుముందు జరిగిన గేమ్స్‌లో, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భాకర్ కాంస్య పతకాన్ని సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

తర్వాతి కథనం
Show comments