Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలింపిక్స్ విజేతలు తమ మెడల్స్ ఎందుకు కొరుకుతారో తెలుసా?

ఒలింపిక్స్ క్రీడల్లో మొదటి విజేతలుగా నిలిచే వారికి బంగారు పతకాలు (మెడల్స్)ను ప్రదానం చేస్తుంటారు. ఆ పతకాలను మెడలో ధరించిన తర్వాత వాటిని తమ అభిమానులకు చూపుతూ చిరునవ్వులు చిందిస్తూ వాటిని కొరుతూ ఫోటోలకు

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2016 (16:07 IST)
ఒలింపిక్స్ క్రీడల్లో మొదటి విజేతలుగా నిలిచే వారికి బంగారు పతకాలు (మెడల్స్)ను ప్రదానం చేస్తుంటారు. ఆ పతకాలను మెడలో ధరించిన తర్వాత వాటిని తమ అభిమానులకు చూపుతూ చిరునవ్వులు చిందిస్తూ వాటిని కొరుతూ ఫోటోలకు ఫోజులిస్తుంటారు.
 
అయితే, క్రీడా విజేతలు ఆవిధంగా చేయడానికి కారణాలు బాగానే ప్రచారంలో ఉన్నాయి. అసలైన దానిని తాము సాధించామని చెప్పడానికిగాను చాలా కాలంగా ఈ పద్ధతిని క్రీడాకారులు అనుసరిస్తున్నారని సమాచారం.
 
ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఒలింపిక్ హిస్టోరియన్స్ అధ్యక్షుడు డేవిడ్ వాలెషిన్స్కీ అభిప్రాయపడుతూ పతకాలు సాధించిన క్రీడాకారులు తమంతట తాముగా ఇటువంటి పోజులివ్వరని, ఫొటోగ్రాఫర్ల కోరిక మేరకే క్రీడాకారులు తమ మెడల్స్‌ను కొరుకుతూ చిరునవ్వులు చిందిస్తారన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

తర్వాతి కథనం
Show comments