Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలింపిక్స్ స్వర్ణ విజేతలకు 75లక్షల నగదు!

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (19:22 IST)
2016వ సంవత్సరంలో జరుగనున్న రియో ఒలింపిక్స్‌లో క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం తెచ్చిన క్రీడాకారులకు 75 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. 
 
క్రీడల్లో పతక గ్రహీతలకు ఇచ్చే స్పెషల్ అవార్డుల పథకాన్ని పునఃసమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొవాలని భావించే క్రీడాకారుల్లో స్ఫూర్తిని రగిలించేందుకు కేంద్రం ఈ నిర్ణయం వెల్లడించింది.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments