Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయిందని ప్రచారం జరిగిన నిశా దహియా స్వర్ణం గెలిచింది...

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (08:51 IST)
మహిళా రెజ్లర్ నిశా దహియా చనిపోయిందంటూ ప్రచారం జరిగింది. కానీ, అదే రెజ్లర్ బంగారం పతకం సాధించింది. గురువారం ఉత్తరప్రదేశ్​లో జరిగిన జాతీయ మహిళా రెజ్లింగ్ ఛాంపియన్​పిష్​లో స్వర్ణపతకాన్ని కైవసం చేసుకుంది. రైల్వేస్ తరపున బరిలో దిగిన ఈమె.. 65 కిలోల విభాగంలో పతకం దక్కించుకుంది. 
 
ఇదిలావుంటే, బుధవారం హర్యానా రాష్ట్రంలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో నిశా చనిపోయిందనే వార్తలు వచ్చాయి. తాను జాతీయ సీనియర్ పోటీల్లో పాల్గొనడంలో భాగంగా గోండాలో ఉన్నానని, తనకు ఏం కాలేదని వివరణ ఇచ్చింది. 
 
పైగా, తాను మరణించానంటూ వస్తున్న అసత్య వార్తలను కొట్టిపారేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను రెజ్లింగ్ ఫెడరేషన్​ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. ఆ మరుసటి రోజే ఆమె బంగారు పతకాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

నా కోడలికి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్: తల్లి ఆరోపణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

తర్వాతి కథనం
Show comments