Webdunia - Bharat's app for daily news and videos

Install App

పతకాల వేటలో పైపైకి, మెరుగుపడుతున్న భారత్ ఆటగాళ్లు

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (20:06 IST)
ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం క్రమంగా తన సత్తా చాటుతోంది. 2008లో బీజింగ్ ఒలింపిక్ క్రీడల్లో ఒక స్వర్ణ పతకం, 2 కాంస్యాలతో మొత్తం 3 పతకాలను సాధించింది. 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో 2 రజత, 4 కాంస్య పతకాలతో 6 సాధించింది.
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్ క్రీడల్లో ఒక స్వర్ణం, 2 రజత, 4 కాంస్యాలతో మొత్తం 7 పతకాలను సాధించింది. ఐతే మన దేశం ర్యాంకింగ్ స్థానం 31లో వుంది. క్రీడలపై మన యువతి మరింత రాణించాల్సిన అవసరం వుంది.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments