Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ కాదు.. టెన్నిస్ కోర్టులో ధోనీ.. ఈసారి జేఎస్‌సీఏ టోర్నీలో..?

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (21:51 IST)
టీమిండియా ప్రస్తుతం టీ-20 ప్రపంచ కప్‌ ఆడుతోంది. ట్రోఫీని గెలుచుకోవాలనే పట్టుదలతో వుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఎక్కడా కనబడలేదే అందరూ అనుకుంటుంటే.. ధోనీ మాత్రం టెన్నిస్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ధోనీ రాంచీ జేఎస్‌సీఏ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆడుతున్నాడు. ధోనీ స్వస్థలం రాంచీ అనే సంగతి తెలిసిందే. తాజాగా ధోనీ టెన్నిస్ మ్యాచ్‌లో పాల్గొంటున్నాడు. 
 
ధోని క్రికెట్‌తో పాటు టెన్నిస్‌ను తన ఫేవరెట్ స్పోర్ట్స్‌గా ఆస్వాదిస్తాడనే సంగతి తెలిసిందే. టెన్నిస్ రాకెట్‌తో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా ధోనీ స్వయంగా టెన్నిస్ కోర్టులో దిగడం ఫ్యాన్సుకు పండగ చేసుకునేలా చేస్తోంది. తప్పకుండా ఈ టోర్నీలో ధోనీ గెలవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పక్షి ఢీకొట్టడం వల్లే విమాన ప్రమాదమా? పైలెట్ నుంచి మే డే కాల్!

వైద్య కాలేజీ హాస్టల్‌ భవనంపై కూలిన విమానం - పలువురు విద్యార్థుల మృతి!!

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం : గుజరాత్ మాజీ సీఎం మృతి?

ఎయిరిండియా విమాన ప్రమాదంలో 110 మంది మృత్యువాత? మాజీ సీఎం కూడా??? (Video)

పైలెట్ల లోపమా? కుట్ర కోణమా? టేకాఫ్‌లో అవాంతరమా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

Avika Gor: ప్రియుడు మిలింద్ చంద్వానీతో అవికా గోర్ నిశ్చితార్థం

ఈ ఏడాది సక్సెస్ లు పెద్దగా లేవు, పారితోషికం గురించి అందరూ ఆలోచించాలి: దిల్ రాజు

శేఖర్ కమ్ముల తో మరో సినిమా చేయనున్నాం : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు

తర్వాతి కథనం
Show comments