Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ కాదు.. టెన్నిస్ కోర్టులో ధోనీ.. ఈసారి జేఎస్‌సీఏ టోర్నీలో..?

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (21:51 IST)
టీమిండియా ప్రస్తుతం టీ-20 ప్రపంచ కప్‌ ఆడుతోంది. ట్రోఫీని గెలుచుకోవాలనే పట్టుదలతో వుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఎక్కడా కనబడలేదే అందరూ అనుకుంటుంటే.. ధోనీ మాత్రం టెన్నిస్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ధోనీ రాంచీ జేఎస్‌సీఏ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆడుతున్నాడు. ధోనీ స్వస్థలం రాంచీ అనే సంగతి తెలిసిందే. తాజాగా ధోనీ టెన్నిస్ మ్యాచ్‌లో పాల్గొంటున్నాడు. 
 
ధోని క్రికెట్‌తో పాటు టెన్నిస్‌ను తన ఫేవరెట్ స్పోర్ట్స్‌గా ఆస్వాదిస్తాడనే సంగతి తెలిసిందే. టెన్నిస్ రాకెట్‌తో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా ధోనీ స్వయంగా టెన్నిస్ కోర్టులో దిగడం ఫ్యాన్సుకు పండగ చేసుకునేలా చేస్తోంది. తప్పకుండా ఈ టోర్నీలో ధోనీ గెలవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

Cobra-బీహార్‌లో షాకింగ్ ఘటన: నాగుపామును కొరికి చంపేసిన బుడ్డోడు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments