Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ కాదు.. టెన్నిస్ కోర్టులో ధోనీ.. ఈసారి జేఎస్‌సీఏ టోర్నీలో..?

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (21:51 IST)
టీమిండియా ప్రస్తుతం టీ-20 ప్రపంచ కప్‌ ఆడుతోంది. ట్రోఫీని గెలుచుకోవాలనే పట్టుదలతో వుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఎక్కడా కనబడలేదే అందరూ అనుకుంటుంటే.. ధోనీ మాత్రం టెన్నిస్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ధోనీ రాంచీ జేఎస్‌సీఏ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆడుతున్నాడు. ధోనీ స్వస్థలం రాంచీ అనే సంగతి తెలిసిందే. తాజాగా ధోనీ టెన్నిస్ మ్యాచ్‌లో పాల్గొంటున్నాడు. 
 
ధోని క్రికెట్‌తో పాటు టెన్నిస్‌ను తన ఫేవరెట్ స్పోర్ట్స్‌గా ఆస్వాదిస్తాడనే సంగతి తెలిసిందే. టెన్నిస్ రాకెట్‌తో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా ధోనీ స్వయంగా టెన్నిస్ కోర్టులో దిగడం ఫ్యాన్సుకు పండగ చేసుకునేలా చేస్తోంది. తప్పకుండా ఈ టోర్నీలో ధోనీ గెలవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments