Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలింపిక్స్‌లో భార‌త్ బోణీ, మీరాబాయికి సిల్వ‌ర్

Webdunia
శనివారం, 24 జులై 2021 (12:26 IST)
భార‌తీయుల‌కు తొలి తీపి క‌బురునిచ్చింది ఒలంపిక్స్. ఒలింపిక్స్ లో భార‌త్ క్రీడాకారిణి మీరాబాయి బోణీ కొట్టింది. టోక్యో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ఒలంపిక్స్ లో భారత్ కు తొలి పతకం ల‌భించింది.

వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించింది. మహిళల 49 కిలోల వెయిట్లిఫ్టింగ్ విభాగం మెడల్ ద‌క్కించుకుంది మీరాబాయి. ఆమె క‌చ్చితంగా మెడ‌ల్ సాధిస్తుంద‌ని భార‌తీయులు అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మీరాభాయి చాను సిల్వ‌ర్ మెడ‌ల్ తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. భార‌త్ తొలి బోణీ కొట్ట‌డంతో ఒలంపిక్ గేమ్స్ చూస్తున్న క్రీడాప్రియులు ఎంతో ఆనందోత్సాహాలు జ‌రుపుకొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Xi Mingze: అమెరికాలో చైనా అధ్యక్షుడి కుమార్తె జి మింగ్జే.. బహిష్కరించండన్న ట్రంప్ ఫ్రెండ్

మెడలో రెండు పుస్తెల బంగారు తాడు కోసం మహిళ గొంతు కోసి హత్య

Visakhapatnam: విశాఖపట్నంలో మెట్రో రైలు సేవలు... ప్రారంభానికి ఏపీ సన్నాహాలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

తర్వాతి కథనం
Show comments