Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలింపిక్స్‌లో భార‌త్ బోణీ, మీరాబాయికి సిల్వ‌ర్

Webdunia
శనివారం, 24 జులై 2021 (12:26 IST)
భార‌తీయుల‌కు తొలి తీపి క‌బురునిచ్చింది ఒలంపిక్స్. ఒలింపిక్స్ లో భార‌త్ క్రీడాకారిణి మీరాబాయి బోణీ కొట్టింది. టోక్యో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ఒలంపిక్స్ లో భారత్ కు తొలి పతకం ల‌భించింది.

వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించింది. మహిళల 49 కిలోల వెయిట్లిఫ్టింగ్ విభాగం మెడల్ ద‌క్కించుకుంది మీరాబాయి. ఆమె క‌చ్చితంగా మెడ‌ల్ సాధిస్తుంద‌ని భార‌తీయులు అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మీరాభాయి చాను సిల్వ‌ర్ మెడ‌ల్ తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. భార‌త్ తొలి బోణీ కొట్ట‌డంతో ఒలంపిక్ గేమ్స్ చూస్తున్న క్రీడాప్రియులు ఎంతో ఆనందోత్సాహాలు జ‌రుపుకొంటున్నారు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments