Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలింపిక్స్ పోటీల తర్వాత రిటైర్మెంట్ : మేరీ కోమ్

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (11:24 IST)
రియో డీ జెనీరోలో వచ్చే 2016లో జరుగనున్న ఒలింపిక్స్ పోటీల తర్వాత క్రీడలకు గుడ్‌బై చెప్పనున్నట్టు ఒలింపిక్ పతక గ్రహీత, ప్రముఖ భారతీయ మహిళా బాక్సర్ మేరీ కోమ్ ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ 'సుదీర్ఘకాలం బాక్సింగ్ ఆడి అలసిపోయా, ఒలింపిక్స్ తర్వాత క్రీడకు గుడ్ బై చెబుతానని 32 ఏళ్ల మేరీ కోమ్ వెల్లడించారు.  బాక్సింగ్ వంటి క్రీడను సుదీర్ఘకాలం కొనసాగించేందుకు తన వయసు కూడా అడ్డంకిగా మారుతుందన్నారు. అందుకే తాను విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నానని, ఒలింపిక్స్ తరువాత రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఆమె తెలిపారు. 
 
2016 రియో డీ జెనీరోలో జరగనున్న ఒలింపిక్స్ కోసం అవిశ్రాంతంగా ప్రాక్టీస్ చేస్తున్న ఆమె, ఇంత కాలం బాక్సింగ్ క్రీడలో కొనసాగడం తన అదృష్టమని ఇద్దరు పిల్లల తల్లి చెప్పుకొచ్చింది. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments