Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేవిస్ కప్‌లో నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా ఎంపికైన మహేష్ భూపతి.. పేస్‌ను పక్కనబెట్టారా?

భారత స్టార్ ఆటగాడు మహేష్ భూపతి డేవిస్ కప్‌లో భారత జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా నియామకం అయ్యాడు. ప్రస్తుత కెప్టెన్‌ ఆనంద్‌ అమృత్‌రాజ్‌ నుంచి ఫిబ్రవరి 2017లో బాధ్యతలు స్వీకరిస్తాడు. గురువారం సమావేశమ

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (09:37 IST)
భారత స్టార్ ఆటగాడు మహేష్ భూపతి డేవిస్ కప్‌లో భారత జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా నియామకం అయ్యాడు. ప్రస్తుత కెప్టెన్‌ ఆనంద్‌ అమృత్‌రాజ్‌ నుంచి ఫిబ్రవరి 2017లో బాధ్యతలు స్వీకరిస్తాడు. గురువారం సమావేశమైన ఆల్‌ఇండియా టెన్నిస్‌ సమాఖ్య పుణెలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు జరిగే డేవిస్‌ కప్‌లో పాల్గొనే సభ్యులు వివరాలను వెల్లడించింది. 
 
లియాండర్‌ పేస్‌, సాకేత్‌ మైనేని, రామ్‌కుమార్‌ రామనాథన్‌, యాకీ బాంబ్రీ, ప్రగ్నేష్‌ గుణేశ్వరన్‌ జట్టులో స్థానం సంపాదించుకున్నారు. గ్రూప్‌ 1 తొలి రౌండ్‌ టై అనంతరం తుది పర్యటన వివరాలను విడుదల చేస్తామని ఐటా వెల్లడించింది. అప్పటిదాకా అమృత్‌రాజ్‌ కెప్టెన్‌గా, జీషన్‌ అలీ కోచ్‌గా వ్యవహరిస్తారని పేర్కొంది. కెప్టెన్‌ ఎంపిక విషయంలో లియాండర్‌ పేస్‌తో సహా ఆటగాళ్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని ఐటా సెక్రటరీ హిరన్మయి ఛటర్జీ తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు.. ఏం చేశాడంటే?

Liquor prices: అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచేయనున్న తెలంగాణ సర్కారు

Daughter: ప్రేమ కోసం కన్నతల్లినే హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: ఏడుగురు చిన్నారుల మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

కంటి సమస్యలతో బాధపడుతున్న పాయల్ రాజ్‌పుత్ (Video)

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments