Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాడ్రిడ్ ఓపెన్.. డబుల్స్ ఫైనల్లోకి సాన్‌టీనా జోడీ.. మళ్లీ విజయపరంపర!

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (19:00 IST)
మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సాన్‌టీనా జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇటీవల కొన్ని ఓటములతో వెంట సాగిన సానియా మీర్జా- హింగిస్ జోడీ తాజాగా విజయపరంపర కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఈ జోడి వానియా కింగ్‌-కుద్రయెత్సొవా జంటపై 6-2, 6-0 వరుస సెట్లతో విజయం సాధించింది. ఈ విజయంతో సానియా మీర్జా జోడీ మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్‌లో చోటు సంపాదించుకుంది. 
 
ప్రపంచ నెంబర్ వన్ జోడీ అనిపించుకున్న సానియా మీర్జా-హింగిస్‌ జోడీ 2015 ఆగస్టు నుంచి 2106 మార్చి వరకు 41 వరుస విజయాల్ని నమోదు చేసుకుంది. ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ, సాన్-టీనా జోడీ గెలుపు బాట పట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో సాన్ టీనా జోడీ మెరుగ్గా రాణించకపోయినా.. మాడ్రిడ్ ఓపెన్‌లో మళ్లీ పుంజుకుంది.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments