Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా ఓపెన్ : వీనస్ విలియమ్స్ నిష్క్రమణ

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (10:51 IST)
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో బుధవారం మరో సంచలనం నమోదు చేసుకుంది. ఈ టోర్నీ నుంచి వీనస్ విలియమ్స్ నిష్క్రమించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మ్యాడిసన్ కిస్ చేతిలో వీనస్ పరాజయం పాలైంది. 3-6, 6-4, 4-6 స్కోరు తేడాతో కిస్ చేతిలో ఓటమి చవిచూసిన వీనస్ టోర్నీ నుంచి వైదొలగింది. 
 
కాగా, ఇప్పటికే పురుషుల సింగిల్స్ లో రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్‌లతో పాటు మహిళల సింగిల్స్‌లో అజరెంకా కూడా టోర్నీ నుంచి నిష్క్రమించారు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ ఏడాది కొత్త తరం చాంపియన్లు అవతరించే అవకాశాలున్నాయి. 

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

గృహనిర్భంధంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు

41 మందులపై ధరలను తగ్గించిన ప్రభుత్వం

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

Show comments