Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్న కిడాంబి శ్రీకాంత్ - గంటూరు కుర్రోడికి అందలం

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (08:26 IST)
స్పెయిన్‌లో జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిఫ్ ఫైనల్ పోటీల్లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్ టైటిల్ సమరంలో శ్రీకాంత్ 15-21, 20-22 తేడాతో సింగపూర్‌కు చెందిన కీన్ యూ చేతిలో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. 
 
తొలి గేమ్‌లో పేలవంగా ఆడిన శ్రీకాంత్.. రెండో గేమ్‌లో పోరాటపటిమ చూపించినప్పటికీ అప్పటికే మ్యాచ్ తన చేతుల్లోని చేజారిపోయింది. ఫలితంగా కీ యూ విజయం సాధించగా, కిడాంబి ఓటమి పాలయ్యాడు. దీంతో తృటిలో బంగారు పతకాన్ని కోల్పోయాడు. అయితే, సిల్వర్ మెడల్ సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 
 
మరోవైపు, గుంటూరు యువ క్రికెటర్‌కు అరుదైన ఘన సాధించాడు. వచ్చే యేడాది ప్రథమార్థంలో వెస్టిండీస్ వేదికగా జరిగే అండర్-19 ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొనే భారత అండర్-19 జట్టుకు వైస్ కెప్టెన్‌గా గుంటూరుకు చెందిన షేక్ రషీద్ నియమితులయ్యాడు. ఈ టోర్నీ 2022 జనవరి 14వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఇందుకోస 17 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments