Webdunia - Bharat's app for daily news and videos

Install App

సానియా మీర్జాకు ఖేల్ రత్న‌పై స్టే విధించిన కర్ణాటక హైకోర్టు

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2015 (17:44 IST)
హైదరాబాదీ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాకు ప్రకటించిన రాజీవ్ ఖేల్ రత్నపై స్టే విధించింది. అంతేగాకుండా ఈ వ్యవహరంపై కేంద్రానికి నోటీసులు కూడా జారీ చేసింది. అవార్డుకు సంబంధించిన నియమావళి ప్రకారం అన్ని అర్హతలు తనకున్నాయని.. కానీ క్రీడా మంత్రిత్వ శాఖ తనను పట్టించుకోలేదని పారా ఒలింపియన్ గిరీశ నాగరాజె గౌడ పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది. 
 
ఈ అవార్డుకు కావాల్సిన అర్హతలన్నీ తనకున్నప్పటికీ తనను క్రీడా మంత్రిత్వ శాఖ పట్టించుకోలేదని పిటిషన్‌లో గిరీశ ఆవేదన వ్యక్తం చేశాడు. పాయింట్ల పరంగా సానియా తనకు దరిదాపుల్లో కూడా లేదని పేర్కొన్నాడు. 'రాజీవ్ ఖేల్ రత్న' ఎంపికలో తనకు అన్యాయం జరిగిందంటూ గిరీశ వాపోయాడు. దీంతో సానియా మీర్జాపై ప్రకటించిన ఖేల్ రత్నపై కోర్టు స్టే విధించింది.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల