Webdunia - Bharat's app for daily news and videos

Install App

సానియా కోసం ఏడుస్తున్న కుమారుడు ఇజహన్..

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (12:15 IST)
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- క్రికెటర్ షోయబ్ మాలిక్ విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం ఫార్మలిటీ న్యాయపరమైన ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. మరోవైపు షోయబ్ మాలిక్ మేనేజ్మెంట్ డిపార్ట్‌మెంట్‌లో సభ్యుడు ఒకరు కీలక విషయాన్ని వెల్లడించారు. 
 
ఇదిలా ఉంటే ప్రస్తుతం సానియా దుబాయిలో ఉండగా.. షోయబ్ మాలిక్ పాకిస్తాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కుమారుడు ఇజహన్ మాత్రం తండ్రి వద్దే వుంటున్నాడని.. సానియా కోసం ఏడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  
 
అయితే విడాకులు తీసుకుంటే కొడుకు తండ్రికే చెందుతాడు. ఈ ప్రకారంగా షోయబ్ మాలిక్ తన కొడుకుని తన దగ్గరే ఉంచుకున్నట్లు సమాచారం వస్తోంది. తల్లిదండ్రులు విడిపోవడం ఆ బిడ్డకు ఇష్టం లేదని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

తర్వాతి కథనం
Show comments