Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహచరులతో కలిసి వుండలేకపోతున్నా.. రిషబ్ పంత్

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2023 (16:14 IST)
భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ చిన్నస్వామి స్టేడియంలో ఫ్రాంచైజీల శిక్షణా సెషన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ సహచరులను కలిసిన తర్వాత తాను కోలుకుంటున్నానని, రోజురోజుకూ తన ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పాడు. 
 
25 ఏళ్ల అతను గత డిసెంబర్‌లో జరిగిన కారు ప్రమాదం నుండి కోలుకుంటున్నాడు. ఈ గాయం నుంచి కోలుకునేందుకు పంత్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇంతా ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాలనుకుంటున్నాడు
 
ఈ సందర్భంగా పంత్ మాట్లాడుతూ.."నేను చాలా బాగా కోలుకుంటున్నాను. నేను నేషనల్ క్రికెట్ అకాడమీని సందర్శించడానికి వచ్చాను. అక్కడ జట్టును కలిశాను. జట్టు ప్రాక్టీస్ ఎలా కొనసాగుతోందో నేను ఇప్పుడే చూశాను. నేను అబ్బాయిలతో కలిసి ఉండటం చాలా ఇష్టం. ప్రస్తుతం నేను దానిని కోల్పోతున్నాను," అంటూ పంత్ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments