Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహచరులతో కలిసి వుండలేకపోతున్నా.. రిషబ్ పంత్

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2023 (16:14 IST)
భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ చిన్నస్వామి స్టేడియంలో ఫ్రాంచైజీల శిక్షణా సెషన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ సహచరులను కలిసిన తర్వాత తాను కోలుకుంటున్నానని, రోజురోజుకూ తన ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పాడు. 
 
25 ఏళ్ల అతను గత డిసెంబర్‌లో జరిగిన కారు ప్రమాదం నుండి కోలుకుంటున్నాడు. ఈ గాయం నుంచి కోలుకునేందుకు పంత్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇంతా ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాలనుకుంటున్నాడు
 
ఈ సందర్భంగా పంత్ మాట్లాడుతూ.."నేను చాలా బాగా కోలుకుంటున్నాను. నేను నేషనల్ క్రికెట్ అకాడమీని సందర్శించడానికి వచ్చాను. అక్కడ జట్టును కలిశాను. జట్టు ప్రాక్టీస్ ఎలా కొనసాగుతోందో నేను ఇప్పుడే చూశాను. నేను అబ్బాయిలతో కలిసి ఉండటం చాలా ఇష్టం. ప్రస్తుతం నేను దానిని కోల్పోతున్నాను," అంటూ పంత్ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments