Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ : బాక్సర్ సర్జుబాలాకు రజతం!

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (14:06 IST)
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌‌షిప్‌లో భాగంగా భారత్‌కు రజతం దక్కింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఏఐబీఏ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా బాక్సర్ విభాగంలో సర్జుబాలా దేవీ రజతంతో సరిపెట్టుకుంది. 
 
మహిళల లైట్ ఫ్లై వెయిట్ 48 కేజీల విభాగంలో జరిగిన సెమీ ఫైనల్ పోరులో థాయ్ లాండ్ తైపీకి చెందిన చుతామత్ రాక్ సాత్‌ను ఓడించి సర్జుబాలా ఫైనల్‌కు చేరింది. అయితే ఫైనల్లో పోరులో చతికిలబడ్డ సర్జుబాలా రజతంతో సరిపెట్టుకుంది.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

Show comments