Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలింపిక్సే టార్గెట్: ప్రపంచ బాక్సింగ్‌ బరిలోకి భారత బాక్సర్లు

Webdunia
శనివారం, 7 నవంబరు 2015 (11:38 IST)
రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా భారత బాక్సర్లు రెడీ అవుతున్నారు. ఈ మేరకు ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటాలనుకుంటున్నారు. మంగళవారం ప్రారంభమయ్యే టోర్నీలో దేవేంద్రో సింగ్‌ (49 కేజీలు), మదన్‌లాల్‌ (52 కేజీలు), శివ థాపా (56 కేజీలు), మనోజ్ కుమార్‌ (64 కేజీలు), వికాస్‌ కృష్ణన్‌ (75 కేజీలు), సతీష్‌ (91 కేజీలపైన) పోటీపడుతున్నారు. వికాస్‌, శివ థాపా, దేవేంద్రో, మనోజ్‌.. ఒలింపిక్‌ బెర్తులతో పాటు పతకాలు గెలుస్తారని క్రీడా పండితులు ఆశిస్తున్నారు. 
 
ఇకపోతే, 2011 టోర్నీలో వికాస్‌ కాంస్యం నెగ్గాడు. ఇటీవలే ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన అతను ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. ఈ విభాగంలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన బాక్సర్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించుకున్న సంగతి తెలిసిందే. 91, 91 పైన కేజీల విభాగాల్లో స్వర్ణం గెలిచిన వారికే ఒలింపిక్‌ బెర్తు దక్కుతుంది.

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

Show comments