Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత జవాన్లపై దాడి.. బాక్సర్ విజేందర్ ఘాటు వ్యాఖ్యలు.. ట్విట్టర్లో ఫైర్

భారత పాపులర్ బాక్సర్ విజేందర్ జమ్మూకాశ్మీర్ టెర్రరిస్టుల దాడిపట్ల మండిపడ్డారు. ఆదివారం భారత జవాన్లపై సడెన్‌గా జరిగిన ఉగ్రదాడిపట్ల పలువురు ప్రముఖులు షాక్ అవుతున్నారు. జమ్మూకశ్మీర్‌, బారాముల్లలోని యూరీ

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2016 (17:45 IST)
భారత పాపులర్ బాక్సర్ విజేందర్ జమ్మూకాశ్మీర్ టెర్రరిస్టుల దాడిపట్ల మండిపడ్డారు. ఆదివారం భారత జవాన్లపై సడెన్‌గా జరిగిన ఉగ్రదాడిపట్ల పలువురు ప్రముఖులు షాక్ అవుతున్నారు. జమ్మూకశ్మీర్‌, బారాముల్లలోని యూరీ సెక్టార్‌లోగల ఆర్మీ కార్యాలయంపై ఆదివారం ఉదయం ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. కొన్ని గంటలపాటు కొనసాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 17 మంది సైనికులు అ
మరులయ్యారు. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చిన సంగతి తెలిసిందే. 
 
భారత ఫేమస్ బాక్సర్ విజేందర్ ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. 17 మంది జవాన్లు చనిపోవడం చాలా విచారకరమైన వార్త అని తెలిపాడు. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. ఒకవేళ పాక్ యుద్ధమే కావాలని కోరుకుంటే అదే చేద్దామని, అందుకు సిద్ధమేనని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె .. కుటుంబం మొత్తం ఆత్మహత్య..

నువ్వు చనిపోవాలంటూ భర్త వేధింపులు - నవ వధువు ఆత్మహత్య

Bihar : పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. పొదల్లో ఒకరి తర్వాత ఒకరు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

తర్వాతి కథనం
Show comments