Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి భారత్ : 36 సంవత్సరాల తర్వాత కొత్త రికార్డు

Webdunia
శనివారం, 18 జూన్ 2016 (10:00 IST)
భారత పురుషుల హాకీ జట్టు తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో పురుషుల హాకీ జట్టు తన పవరేంటో చూపించింది. ఈ టోర్నీ ప్రారంభించిన 36 సంవత్సరాల తర్వాత ఫైనల్లోకి అర్హత సాధించి రికార్డుకెక్కింది. ఈ టోర్నీలో ఎలాగైనా ఫైనల్స్‌లో అడుగుపెట్టాలని కృతనిశ్చయంతో ఉన్న భారత జట్టు ఆస్ట్రేలియాతో చేతిలో పరాజయం పొంది ఫైనల్స్ ఆశలను నీరుగార్చింది. 
 
కానీ శుక్రవారం జరిగిన రౌండ్ రాబిన్ చివరి మ్యాచ్‌లో బ్రిటన్, బెల్జియం జట్ల పోరు డ్రా అయింది. దీంతో భారతజట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించింది. భారత్‌పై విజయంతో ఆస్ట్రేలియా జట్టు 13 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఏడుపాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది. బెల్జియం 4 పాయింట్లు, బ్రిటన్ 5 పాయింట్లు సాధించాయి. బ్రిటన్, బెల్జియంల కన్నా పాయింట్ల పరంగా మెరుగ్గా ఉన్న టీమిండియా తుదిపోరుకు రెడీ అయ్యింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యమా: కోర్టు అసహనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

తర్వాతి కథనం
Show comments