Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతికోసం ఆడితేనే నిధులు: క్రీడాశాఖ ప్రకటన

Webdunia
గురువారం, 30 అక్టోబరు 2014 (11:58 IST)
జాతీకోసం ఆడకుండా తప్పించుకునే క్రీడాకారులపై క్రీడాశాఖ కన్నెర్రచేసింది. అవరసరమైనప్పుడు వివిధ టోర్నమెంట్లలో భారత్ నుంచి ఆడకుండా వైదొలగే క్రీడాకారులకు నిధులు అందకుండా చూడాలని క్రీడాశాఖ నిర్ణయం తీసుకుంది. 
 
భారత టెన్నిస్ టాప్ ఆటగాళ్లయిన లియాండర్ పేస్, రోహన్ బోపన్న, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌లు తమ ర్యాంకింగ్ పాయింట్ల కోసం ఇటీవల ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల నుంచి తప్పుకున్న నేపథ్యంలో.. సానియా మీర్జా మినహా మిగతా టాప్ ప్లేయర్లంతా దూరమవడంతో ఆ మెగా ఈవెంట్‌కు భారత్ నుంచి ద్వితీయశ్రేణి టెన్నిస్ జట్టును పంపాల్సి వచ్చింది. 
 
దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన క్రీడాశాఖ.. కేంద్రంనుంచి ఆర్ధికతోడ్పాటు అందుకోవాలంటే, అవసరమైనప్పుడు జాతీయజట్టుకు అందుబాటులో ఉండాలని ఆటగాళ్లకు అల్టిమేటం జారీచేసింది.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments