Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డెన్ కప్ అందుకున్న తర్వాత మనస్సు మార్చుకున్న మెస్సీ

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (11:06 IST)
ఫిఫా వరల్డ్ కప్ విజేతగా అర్జెంటీనా నిలిచింది. ఖతార్ వేదికగా ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగిన పోరులో విశ్వవిజేతగా నిలిచింది. పెనాల్టీ షూటౌట్ దాకా సాగిన మ్యాచ్‌లో ఆద్యంతం ఉత్కంఠతతో జరిగింది. ఈ వరల్డ్ కప్ తర్వాత జాతీయ జట్టు నుంచి రైటర్ అవుతానని మెస్సీ గతంలో ప్రకటించారు. 
 
అయితే, ఫైనల్‌ గెలిచి కప్ ఆదుకున్నాక తన మనస్సు మార్చుకుని సంచలన ప్రకటన చేశాడు. జాతీయ ఫుట్‌బాల్ జట్టు నుంచి వైదొలగడం లేదని చెప్పాడు. ప్రపంచ కప్ గెలిచిన జట్టుతో కలిసి మరిన్ని మ్యాచ్‌లలో ఆడాలని అనుకున్నట్టు చెప్పారు. దీంతో మెస్సీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 
 
కాగా, ఫిఫా వరల్డ్ కప్‌ను అర్జెంటీనా జట్టు గెలుచుకున్న ర్వాత మెస్సీ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మెస్సీ మాట్లాడుతూ, ఇది నమ్మశక్యం కావట్లేదు. దేవుడు నాకు కప్ ఇవ్వబోతున్నాడని నాకు ఖచ్చితంగా తెలుసు. ఇది మాకు చాలా సంతోషం కలిగించింది అని చెప్పుకొచ్చాడు. అలాగే, తనకు జాతీయ జట్టులో కొనసాగాలని ఉంది అని తన మనస్సులో మాటను బహిర్గతం చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో అర్థరాత్రి చెన్నై యువతిపై అత్యాచారం, ఆటోడ్రైవర్ అరెస్ట్

ఉచిత ఇసుక విధానం.. తేడా జరిగితే అంతే సంగతులు.. బాబు స్ట్రాంగ్ వార్నింగ్

30 ఏళ్ల వయస్సులోనే ఆమెపై 12 కేసులు.. రూ.58.75 లక్షలు మోసం

కొండాపూర్‌లో డాగ్ పార్క్... దేశంలోనే మొట్టమొదటిది ఇదే..

24 గంటల్లోనే 25 ప్రసవాలు- జగిత్యాల వైద్యుల రికార్డ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలీఘర్ నుండి హైదరాబాద్‌కు వచ్చిన బన్నీ వీరాభిమాని (వీడియో)

సిటాడెల్ ట్రైలర్ లాంచ్‌లో మెరిసిన సమంత.. లుక్ అదరహో.. యాక్షన్ భలే!

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 22న మిస్టర్ పర్ఫెక్ట్ గ్రాండ్ రీ రిలీజ్

మోహన్ లాల్ భారీ చిత్రం L2 ఎంపురాన్ నుంచి పృథ్వీరాజ్ సుకుమార్ ఫస్ట్ లుక్

అనిరుధ్ తో మ్యాజిక్ చేస్తున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి

తర్వాతి కథనం
Show comments