Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డెన్ కప్ అందుకున్న తర్వాత మనస్సు మార్చుకున్న మెస్సీ

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (11:06 IST)
ఫిఫా వరల్డ్ కప్ విజేతగా అర్జెంటీనా నిలిచింది. ఖతార్ వేదికగా ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగిన పోరులో విశ్వవిజేతగా నిలిచింది. పెనాల్టీ షూటౌట్ దాకా సాగిన మ్యాచ్‌లో ఆద్యంతం ఉత్కంఠతతో జరిగింది. ఈ వరల్డ్ కప్ తర్వాత జాతీయ జట్టు నుంచి రైటర్ అవుతానని మెస్సీ గతంలో ప్రకటించారు. 
 
అయితే, ఫైనల్‌ గెలిచి కప్ ఆదుకున్నాక తన మనస్సు మార్చుకుని సంచలన ప్రకటన చేశాడు. జాతీయ ఫుట్‌బాల్ జట్టు నుంచి వైదొలగడం లేదని చెప్పాడు. ప్రపంచ కప్ గెలిచిన జట్టుతో కలిసి మరిన్ని మ్యాచ్‌లలో ఆడాలని అనుకున్నట్టు చెప్పారు. దీంతో మెస్సీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 
 
కాగా, ఫిఫా వరల్డ్ కప్‌ను అర్జెంటీనా జట్టు గెలుచుకున్న ర్వాత మెస్సీ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మెస్సీ మాట్లాడుతూ, ఇది నమ్మశక్యం కావట్లేదు. దేవుడు నాకు కప్ ఇవ్వబోతున్నాడని నాకు ఖచ్చితంగా తెలుసు. ఇది మాకు చాలా సంతోషం కలిగించింది అని చెప్పుకొచ్చాడు. అలాగే, తనకు జాతీయ జట్టులో కొనసాగాలని ఉంది అని తన మనస్సులో మాటను బహిర్గతం చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Uncle: కుమార్తెను వేధించాడు.. అల్లుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన మామ..

Jagan: జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం జరుపుకోవాలి: జగన్ పిలుపు

సింధు జలాలను నిలిపివేసిన భారత్.. పాకిస్థాన్‌లో ఎండిపోతున్న డ్యామ్‌లు

టీడీపీ నేతను కత్తితో పొడిచి.. శవాన్ని ముక్కలు నరికి....

Pawan Kalyan: శర్మిష్ట పనోలి అరెస్ట్.. స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

తర్వాతి కథనం
Show comments