Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ క్రీడలు : భారత్ ఖాతాలో మరో బంగారు పతకం

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (17:56 IST)
బర్మింగ్‌హ్యామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో బంగారు పతకం వచ్చి చేరింది. భారత వెయిట్‌లిఫ్టర్ జెరెమీ లాల్‌రిన్నుంగా దుమ్మురేపాడు. 67 కేజీల విభాగంలో 19 యేళ్ల కుర్రాడు సరికొత్త రికార్డు సృష్టించి, పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో తొలి పట్టులోనే 154 కేజీల బరువు ఎత్తిన జెరెమీ... రెండో ప్రయత్నంలో 160 కేజీల బరువు ఎత్తేశాడు. దీంతో మొత్తంగా 300 కేజీల బరువు ఎత్తి ఓవరాల్‌గా చరిత్ర సృష్టించాడు. 
 
ఇదిలావుంటే వెయిట్ లిఫ్టింగ్‌లో 55 కేజీల విభాగంలో రజత పతకంతో మెరిసిన సంకేత్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నగదు పురష్కారాన్ని ప్రకటించారు. సంకేత్‌కు రూ.30 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. అలాగే, ఆయన ట్రైనర్‌కు రూ.7 లక్షల చొప్పున క్యాష్ రివార్డు ఇవ్వనున్నట్టు మహారాష్ట్ర సీఎంవో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments