Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ క్రీడలు : పీవీ సింధుకు కరోనా సోకిందా?

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (11:33 IST)
భారత బ్యాడ్మింటన్ జట్టులో కరోనా కలకలం రేగింది. కామన్వెల్త్ క్రీడల కోసం బర్మింగ్‌హామ్‌కు వెళ్లిన భారత జట్టులోని సభ్యుల్లో ఒకరై పీవీ సింధుకు ఈ వైరస్ సోకినట్టు అనుమానించారు. దీంతో ఆమెను ఐసోలేషన్‌కు తరలించారు. అయితే ఆమెకు రెండోసారి నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగెటివ్ అని వచ్చింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
భారత జట్టులోని సభ్యులందరికీ కరోనా నెగెటివ్ పరీక్షలు నిర్వహించగా, ఒక్క సింధుకు మినహా మిగిలిన వారిందరికీ నెగెటివ్ అని వచ్చింది. అయితే, సింధు ఫలితం కాస్త తేడాగా ఉండటంతో రెండో టెస్టు ఫలితం వచ్చేంత వరకు ఆమెను ఐసోలేషన్‌లో ఉండాలని సింధుకు అధికారులు సూచించారు. 
 
ప్రస్తుతం ఆమెను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అయితే, రెండోసారి నిర్వహించిన ఆర్టీపీసీలో పరీక్షలో సింధుకు నెగెటివ్ రావడంతో భారత బృందం ఊపిరి పీల్చుకుంది. సింధుకు కోవిడ్ సోకలేదని తేలడంతో ఆమెను కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments