Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ క్రీడలు.. భారత్‌కు ఐదో స్వర్ణం.. టేబుల్ టెన్నిస్‌లో..?

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (12:58 IST)
Table Tennis
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఐదో స్వర్ణాన్ని సాధించింది. టేబుల్ టెన్నిస్ ఈవెంట్‌లో సింగపూర్‌పై భారత్‌ 3-1తో విజయం సాధించింది. జి సత్యన్, హర్మీత్ దేశాయ్ తమ సింగిల్స్ మ్యాచ్‌లను గెలుపొందారు. అలాగే డబుల్స్ మ్యాచ్‌లోనూ గెలిచారు. దీంతో బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు తొలి పతకం వచ్చింది. ఫైనల్‌లో పురుషుల టీమ్ ఈవెంట్‌లలో భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 
 
ఈవెంట్ ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసిన భారత జట్టు ఫైనల్‌లోనూ శుభారంభం చేసింది. భారత్ తరపున, హర్మీత్ దేశాయ్, జి సత్యన్ జంట తమ డబుల్స్ మ్యాచ్‌ను 3-0తో గెలిచి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించారు.  
 
ఇకపోతే.. వెయిట్ లిఫ్టింగ్ పురుషుల 96 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన వికాస్ ఠాకూర్ రజతం సాధించాడు. అదే సమయంలో ఐదో రోజు మహిళల లాన్ బాల్స్ ఫైనల్లో టీమిండియా 17-10తో దక్షిణాఫ్రికాను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇటు మెగాస్టార్ అటు పవర్ స్టార్ మధ్యలో ప్రధానమంత్రి (video)

చంద్రబాబుకు పాదాభివందనం.. నారా లోకేష్ అనే నేను...

ముగిసిన ప్రమాణ స్వీకారోత్సవం.. కొలువుదీరిన మంత్రులు వీరే

కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను... అన్నయ్య పాదాలు తాకి.. వీడియో

ఏపీలో పండగ వాతావరణం... దైవసాక్షిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం video

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీను వైట్ల, గోపీచంద్ చిత్రం విశ్వం నుంచి ఫస్ట్ లుక్

కబుర్లు చెప్తూ కనిపించిన రామ్ చరణ్, బ్రాహ్మణి.. వీడియో వైరల్

కుటుంబ కలహాలు... షార్ట్ ఫిలిం కో-డైరెక్టర్ శివ ఆత్మహత్య

ధనుష్, సందీప్ కిషన్ సన్ ల రాయన్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ఫిక్స్

కర్నాటక, హైదరాబాదు లో ప్రతి లొకేషన్ కి నెమలి వచ్చేది: హరోం హర డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక

తర్వాతి కథనం
Show comments