Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డ్ కోస్ట్ 2018 : డబుల్ ట్రాప్‌లో శ్రేయాసి సింగ్‌కు గోల్డ్ మెడల్

గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ 2018 పోటీల్లో భాగంగా భారత్ ఖాతాలో మరో బంగారు పతకం వచ్చి చేరింది. ఏడో రోజు షూటింగ్ పోటీల్లో భాగంగా డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో భారత షూటర్ శ్రేయాసి సింగ్ ఈ స్వర్ణ పతకాన్ని సాధించింద

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (14:59 IST)
గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ 2018 పోటీల్లో భాగంగా భారత్ ఖాతాలో మరో బంగారు పతకం వచ్చి చేరింది. ఏడో రోజు షూటింగ్ పోటీల్లో భాగంగా డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో భారత షూటర్ శ్రేయాసి సింగ్ ఈ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఫైనల్లో లోకల్ ఫేవరెట్ ఎమ్మా కాక్స్‌పై గెలిచి ఇండియాకు 12వ గోల్డ్ మెడల్ సాధించి పెట్టింది. 
 
2014 గేమ్స్‌లో సిల్వర్ గెలిచిన శ్రేయాసి.. ఈసారి ఫైనల్లో 96 ప్లస్ 2 స్కోరుతో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మూడు రౌండ్ల తర్వాత శ్రేయాసి రెండోస్థానంలో, మరో ఇండియన్ షూటర్ వర్ష మూడోస్థానంలో ఉన్నారు. చివరికి శ్రేయ టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లగా.. వర్ష మాత్రం నాలుగోస్థానంతో సరిపెట్టుకుంది. అలాగే, పురుషుల 50 మీటర్ల పిస్టల్‌ విభాగంలో ఓం మితర్వాల్‌ కాంస్యం దక్కించుకున్నాడు. 

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

తర్వాతి కథనం
Show comments