Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డ్ కోస్ట్ 2018 : డబుల్ ట్రాప్‌లో శ్రేయాసి సింగ్‌కు గోల్డ్ మెడల్

గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ 2018 పోటీల్లో భాగంగా భారత్ ఖాతాలో మరో బంగారు పతకం వచ్చి చేరింది. ఏడో రోజు షూటింగ్ పోటీల్లో భాగంగా డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో భారత షూటర్ శ్రేయాసి సింగ్ ఈ స్వర్ణ పతకాన్ని సాధించింద

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (14:59 IST)
గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ 2018 పోటీల్లో భాగంగా భారత్ ఖాతాలో మరో బంగారు పతకం వచ్చి చేరింది. ఏడో రోజు షూటింగ్ పోటీల్లో భాగంగా డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో భారత షూటర్ శ్రేయాసి సింగ్ ఈ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఫైనల్లో లోకల్ ఫేవరెట్ ఎమ్మా కాక్స్‌పై గెలిచి ఇండియాకు 12వ గోల్డ్ మెడల్ సాధించి పెట్టింది. 
 
2014 గేమ్స్‌లో సిల్వర్ గెలిచిన శ్రేయాసి.. ఈసారి ఫైనల్లో 96 ప్లస్ 2 స్కోరుతో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మూడు రౌండ్ల తర్వాత శ్రేయాసి రెండోస్థానంలో, మరో ఇండియన్ షూటర్ వర్ష మూడోస్థానంలో ఉన్నారు. చివరికి శ్రేయ టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లగా.. వర్ష మాత్రం నాలుగోస్థానంతో సరిపెట్టుకుంది. అలాగే, పురుషుల 50 మీటర్ల పిస్టల్‌ విభాగంలో ఓం మితర్వాల్‌ కాంస్యం దక్కించుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

శత్రుత్వాన్ని తగ్గించుకోండి.. దౌత్యపరంగా పరిష్కరించుకోండి... మోడీ సూచన

ఎయిరిండియా విమానాన్ని పేల్చివేస్తాం : ఏఐ-114 బాంబు బెదిరింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

తర్వాతి కథనం
Show comments