Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌‌లో షట్లర్స్ అదుర్స్.. భారత్ ఖాతాలో తొలి స్వర్ణం

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (18:00 IST)
Chirag-Satwik
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ రికార్డు సృష్టించింది. 1982 ఆసియా క్రీడల్లో లెరాయ్ డిసా, ప్రదీప్ గాంధే జోడీ కాంస్యం గెలిచాక మళ్లీ ఇన్నాళ్లకు ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో భారత్ ఓ పతకం సాధించింది. 
 
చైనాలోని హాంగ్ ఝౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో సాత్విక్, చిరాగ్ ద్వయం పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో స్వర్ణం చేజిక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో సాత్విక్-చిరాగ్ 21-18, 21-16తో దక్షిణ కొరియా జంటపై గెలిచారు.  చోయి సోల్గ్యూ, కిమ్ వోన్హో జోడీపై అద్భుతంగా పుంజుకుని గేమ్‌ను సొంతం చేసుకున్నారు.
 
మొత్తమ్మీద 57 నిమిషాల్లో మ్యాచ్ ను ముగించి భారత్ ఖాతాలో పసిడి పతకం చేర్చారు. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

తర్వాతి కథనం
Show comments