Webdunia - Bharat's app for daily news and videos

Install App

విషమించిన బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ!

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (10:42 IST)
భారత బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ ఆరోగ్యం విషమించింది. 30 ఏళ్లుగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న మహ్మద్ అలీ, ప్రస్తుతం కదలలేని స్థితికి చేరుకున్నారు. దీంతో అలీ ఆరోగ్యం మెరుగయ్యే అవకాశాలు ఎంతమాత్రం లేవని ఆయన కుటుంబ సభ్యులు, వైద్యులు చెపుతున్నారు.
 
కాగా, మహ్మద్ అలీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన హాలీవుడ్ చిత్రం ‘ఐ యామ్ అలీ’ ప్రీమియర్ షో గత వారం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా అలీ హాజరు కాలేకపోయారు. దీంతో అలీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్టుగా వార్తలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో ఆయన కుటుంబం కూడా తాజాగా, అలీ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారని తెలిపింది. అయితే, అలీ కూతురు మాత్రం తన తండ్రి అనారోగ్యాన్ని జయిస్తారని ధీమాగా చెబుతోంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. 

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

Show comments