Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ క్రీడల్లో భారత హవా - నాలుగో పతకం

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (09:37 IST)
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ హవా కొనసాగుతోంది. భారత బిల్డర్లు తమ సత్తా చాటుతున్నారు. 23 యేళ్ల బింద్రారాణికి రజత పతకం వరించింది. ఒక్క కేజీ బరువు తేడాతో బంగారు పతకాన్ని కోల్పోయింది. పసిడి పతకాన్ని నైజీరియా లిఫ్టర్ అదిజాత్ ఒలారినోయ్ సొంతం చేసుకుంది. 
 
బర్మింగ్‌హామ్ వేదికగా ఈ కామన్వెల్త్ పోటీలు జరుగుతున్నాయి. భారత వెయిట్‌లిఫ్టర్లు తమ హవాను కొసాగిస్తున్నారు. రెండో రోజున నాలుగు పతకాలతో ముగిసింది. తొలి రోజున సంకేత్ సర్గర్ రజత పతకం సాధించి భారత్ ఖాతాలో తొలి పతకాన్ని చేర్చాడు. 
 
ఆ తర్వాత గురురాజ్ పుజారీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత మణిపూర్‌కు చెందిన వెయిట్‌లిఫ్టింగ్ క్వీన్ మీరాబాయి చాను స్వర్ణ పతకంతో మెరిసింది. తొలి రోజు ఆఖరులో 23 యళ్ల బింద్యారాణి రజత పతకాన్ని సొంతం చేసుకుని, భారత్‌కు నాలుగో పతకాన్ని అందించింది 
 
55 కేజీల విభాగంలో పోటీపడిన బింద్యారాణి స్నాచ్‌లో 86 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 116 కేజీలతో మొత్తంగా 202 కేజీలు ఎత్తి రజత పతకాన్ని గెలుచుకుంది. నైజీరియాకు చెందిన అదిజాత్ బంగారు పతకాన్ని కేవసం చేసుకుంది. బింద్యారాణి 202 కేజీల బరువు ఎత్తగా, అదిజాత్ 203 కేజీల బరువు ఎత్తింది. కేవలం ఒక్క కేజీ తేడాతో బంగారు పతకం చేజారిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments