Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకేఎల్‌: బెంగళూరు బుల్స్‌: 27 పాయింట్లతో రికార్డ్

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (08:41 IST)
kabbadi
ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో బెంగళూరు బుల్స్‌ ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దబంగ్‌ ఢిల్లీతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 61-22తో ఘనవిజయం సాధించింది. 
 
39 పాయింట్లతో గెలుపొంది రికార్డు సృష్టించింది. బెంగళూరు రెయిడర్‌ పవన్‌ సెహ్రావత్‌ ఏకంగా 27 పాయింట్లు స్కోరు చేయడం విశేషం. హర్యానా స్టీలర్స్, యూపీ యోధ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 36-36తో 'టై'గా ముగిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

నా కోడలికి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్: తల్లి ఆరోపణ

పాకిస్థాన్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఎవరు స్థాపించారంటే...

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

తర్వాతి కథనం
Show comments