Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాడ్మింటన్ ఏషియా టీమ్ ఛాంపియన్‌షిప్.. మెరిసిన పీవీ సింధు

సెల్వి
శనివారం, 17 ఫిబ్రవరి 2024 (10:50 IST)
మలేషియాలోని సెలంగోర్‌లో జరిగిన బ్యాడ్మింటన్ ఏషియా టీమ్ ఛాంపియన్‌షిప్ క్వార్టర్‌ఫైనల్స్‌లో పురుషులు జపాన్‌తో తలపడగా, భారత మహిళల జట్టు తొలి సెమీఫైనల్స్ బెర్త్‌ను ఖాయం చేసుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు హాంకాంగ్‌ను 3-0తో చిత్తు చేసి చరిత్రలో మొదటిసారి సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లడంతో అంచనాలను తారుమారు చేసింది.

పురుషులు 2-3తో జపాన్‌తో జరిగిన గట్టిపోటీలో సెమీఫైనల్స్‌లో చోటు కోల్పోయారు. మంగళవారం చైనాను చిత్తు చేసి గ్రూప్‌ డబ్ల్యూలో అగ్రస్థానానికి చేరిన భారత మహిళల జట్టు, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మరోసారి అగ్రస్థానంలో నిలవడంతో క్వార్టర్‌ఫైనల్‌లో డ్రాను సద్వినియోగం చేసుకుంది. గాయం నుంచి కోలుకున్న పీవీ సింధు ఈ మ్యాచ్‌లో ధీటుగా రాణించింది. ఫలితంగా 21-7, 16-21, 21-12 స్కోరుతో గెలిచి భారత్‌కు ఆధిక్యాన్ని అందించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి డ్యాన్స్ చూసి ఏడుస్తారెందుకు?(video)

ఆర్ఎంపీ ఇంటి తాళం పగులకొట్టి బంగారం కొట్టేశాడు.. దొంగ ఎవరంటే?

బర్త్ డే కేక్ మీద కొవ్వొత్తి, స్ప్రే కొడుతుండగా ముఖానికి అంటుకున్న మంట (video)

నలుగురు కుమారులు-చిప్స్, కూల్ డ్రింక్స్ తీసిచ్చి రైలు కింద తోసేసిన తండ్రి.. ఆపై?

నాలుగో తరగతి గొడవ - 62 యేళ్ళ వయసులో కొట్టుకున్నారు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

తర్వాతి కథనం
Show comments