Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌- సింధుకు పతకం ఖాయం.. సైనా ఓటమి

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం పీవీ సింధు సెమీఫైనల్లోకి చేరుకుని పతకాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు అదరగొట్టింది. ఈ క్రమంలో ప్రపంచ మూడో

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (10:56 IST)
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం పీవీ సింధు సెమీఫైనల్లోకి చేరుకుని పతకాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు అదరగొట్టింది. ఈ క్రమంలో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు.. ఆరో ర్యాంకర్ ఒకహరను ఓడించింది. హోరాహోరీ పోరులో సింధు 21-17, 21-19తో ఒకుహరపై విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక శనివారం జరిగే సెమీఫైనల్లో అకానే యమగుచితో సింధు తలపడనుంది.
 
మరోవైపు ఇదే టోర్నీలో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు ఓటమిని చవిచూసింది. క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్‌ 6-21, 11-21తో ఒలింపిక్‌ ఛాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) చేతిలో పరాజయం చవిచూసింది.
 
ఇకపోతే.. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌ 12-21, 12-21తో ఆరో సీడ్‌ కెంటొ మొమొట (జపాన్‌) చేతిలో ఖంగుతిన్నాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్స్‌లో సాత్విక్‌ సాయిరాజు- అశ్విని పొన్నప్ప 17-21, 10-21తో జెంగ్‌ సీవీ- హువాంగ్‌ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments