Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకున్న వ్యక్తిని ఎప్పటికీ ఆకర్షించలేను.. సానియా-షోయబ్‌లు కలిసుంటారా? (video)

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (18:38 IST)
మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చాట్ షోలో సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకుల పుకార్ల గురించి అడిగిన ప్రశ్నకు "పెళ్లి చేసుకున్న వ్యక్తిని ఎప్పటికీ ఆకర్షించలేను" అని పాకిస్థాన్ నటి అయేషా ఒమర్ చెప్పింది. షోయబ్‌తో తన 'రివీలింగ్' ఫోటోషూట్ 'పాకిస్తాన్‌లో కాకుండా భారతదేశంలో వివాదంగా మారింది' అని ఆమె తెలిపింది.
 
2021 ఫోటోషూట్‌లో ఇద్దరూ కలిసి కనిపించినప్పటి నుండి ఆయేషా పేరు షోయబ్ మాలిక్ విడాకుల వ్యవహారంలో ముడిపడివుంది. గత ఏడాది ఫోటోషూట్ నుండి షోయబ్-ఆయేషా చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడ్డాయి. 
 
షోయబ్ ఆయేషాను పెళ్లి చేసుకుంటాడనే పుకార్లు కూడా వచ్చాయి. గత సంవత్సరం పాకిస్తానీ నటుడు దానిని ఖండించాడు. షోయబ్- సానియా 2010లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి దుబాయ్‌లో ఉంటున్నారు. ఈ దంపతులకు ఇజాన్‌ అనే కుమారుడు వున్నాడు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్‌ను గద్దె దించాను.. చిరకాల ధ్యేయం నెరవేరింది.. రేవంత్ రెడ్డి

బంగారు విగ్రహాలతో అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ వెడ్డింగ్ కార్డ్- వైరల్

ఆ వార్త విన్నాకే రామోజీ రావు పరమపదించారు.. పవన్ కల్యాణ్ (video)

అమరావతి నిర్మాణానికి రూ.10కోట్లు విరాళం: ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌ (video)

ఓమ్నీ కారు నడిపిన గులాబీ పార్టీ హీరో.. నెట్టింట ఫోటో వైరల్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ అజిత్ కుమార్ సెకండ్ లుక్

రామోజీరావు సంస్మరణ సభ- రాజమౌళి-బాబు-పవన్- కీరవాణి టాక్ (వీడియో)

రిలీజ్ కు రెడీ అవుతోన్న గ్యాంగ్ స్టర్ మూవీ టీజర్ లాంఛ్

కల్కి రిలీజ్ తో కళకళలాడుతున్న థియేటర్స్

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వస్తున్న అగ్నిసాక్షి

తర్వాతి కథనం
Show comments