Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడల్లో విజయవాడ అమ్మాయికి 'బంగారు'

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2023 (11:05 IST)
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారత క్రీడాకారులు ఎన్నడూ లేని విధంగా రాణిస్తున్నారు. ఇప్పటికే రెండు సంఖ్యల్లో బంగారు పతకాలు సాధించారు. భారత క్రీడాకారులు సాధించిన మొత్తం పతకాల సంఖ్య 71కు చేరింది. గత 2018లో జరిగిన క్రీడల్లో అత్యధికంగా 70 పతకాలు సాధించగా, ఇపుడు ఆ సంఖ్యను అధికమించారు. 
 
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్, విజయవాడకు చెందిన వెన్న జ్యోతి సురేఖ బంగారు బతకాన్ని గెలుచుకుంది. ఆర్చరీ మిశ్రమ ఈవెంట్‌లో ఓజాస్ దియోతలేతో కలిసి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విభాగంలో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఈ జంట... దక్షిణా కొరియా ఆటగాళ్లను చిత్తు చేసి విజేతగా నిలించారు. ఫైనల్ పోటీలో సురేఖ - ఓజాస్ 159 -158 స్కోరుతో సో చయివాన్ - జూ
జహివూన్‌పై ఉత్కంఠ  విజయం సాధించారు. దీంతో భారత్ పతకాల సంఖ్య 71కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments