Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడల్లో విజయవాడ అమ్మాయికి 'బంగారు'

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2023 (11:05 IST)
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారత క్రీడాకారులు ఎన్నడూ లేని విధంగా రాణిస్తున్నారు. ఇప్పటికే రెండు సంఖ్యల్లో బంగారు పతకాలు సాధించారు. భారత క్రీడాకారులు సాధించిన మొత్తం పతకాల సంఖ్య 71కు చేరింది. గత 2018లో జరిగిన క్రీడల్లో అత్యధికంగా 70 పతకాలు సాధించగా, ఇపుడు ఆ సంఖ్యను అధికమించారు. 
 
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్, విజయవాడకు చెందిన వెన్న జ్యోతి సురేఖ బంగారు బతకాన్ని గెలుచుకుంది. ఆర్చరీ మిశ్రమ ఈవెంట్‌లో ఓజాస్ దియోతలేతో కలిసి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విభాగంలో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఈ జంట... దక్షిణా కొరియా ఆటగాళ్లను చిత్తు చేసి విజేతగా నిలించారు. ఫైనల్ పోటీలో సురేఖ - ఓజాస్ 159 -158 స్కోరుతో సో చయివాన్ - జూ
జహివూన్‌పై ఉత్కంఠ  విజయం సాధించారు. దీంతో భారత్ పతకాల సంఖ్య 71కు చేరింది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments